ఇటీవల సంక్రాంతికి వచ్చిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించారు. కానీ ఇప్పుడు వెంకటేష్, బాలయ్య, నాగార్జున కలిసి కనిపించబోతున్నారట. ఓ చిన్న సినిమా కోసం ఈ ముగ్గురు కలిసి నటించేందుకు ప్లాన్ జరుగుతుందట. ఓ దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో గెస్ట్ లుగా కొంత మంది హీరోలు కనిపిస్తారని, అందులో వెంకీ, బాలయ్య, నాగ్ కూడా ఉంటారని సమాచారం.