తెలుగు బుల్లితెరపై యాంకర్ గా వరుసషోలు చేస్తూ.. దడదడలాడిస్తోంది రష్మి. జబర్థస్త్ తో పాటు.. శ్రీదేవి డ్రామా కంపెనీ, పండగ స్సెషల్స్ తో ఆడియన్స్ ను అలరిస్తోంది. ముఖ్యంగా జబర్థస్త్ కు చాలా ఏళ్ళ నుంచి యాంకర్ గా రష్మీ నడిపిస్తోంది. అనసూయ రెండు సార్లు జబర్థస్త్ మానేసినా.. రష్మీ మాత్రంకంటీన్యూ చేస్తోంది.