ఘాటు అందాలని వయ్యారంగా ఒలకబోస్తున్న అనసూయ.. హాట్ నెస్ కి ఫిదా కావాల్సిందే

First Published Oct 28, 2021, 1:35 PM IST

టాలీవుడ్ లో అనసూయ స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది. బుల్లితెర షోలో, సినిమా అవకాశాలతో అనసూయ బిజీ బిజీగా గడుపుతోంది.

టాలీవుడ్ లో అనసూయ స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది. బుల్లితెర షోలో, సినిమా అవకాశాలతో అనసూయ బిజీ బిజీగా గడుపుతోంది. తన గ్లామర్ తో అనసూయ యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 

సినిమా ప్లానింగ్ విషయంలో Anasuya Bharadwaj ఫుల్ క్లారిటీతో ఉంటుంది. అనసూయ ట్యాలెంట్ కి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ తనకు గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే ఒకే చెబుతోంది. Rangasthalam చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. అలాగే క్షణం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది ఈ హాట్ యాంకర్. 

నటిగా, యాంకర్ గా సమానమైన క్రేజ్ తో రాణించే భామలు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా కాలం క్రితమే మ్యారేజ్ చేసుకున్న అనసూయ.. అటు ఫ్యామిలీకి, ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. 

థైస్, ఎద అందాలు ఆరబోస్తూ చిరునవ్వుతో కుర్రాళ్ల హృదయాలు గాయం చేస్తోంది. మతిపోగోట్టే హావభావాలతో ఉన్న అనసూయ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

అనసూయ ఈ ఫొటోస్ ని షేర్ చేయగానే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనసూయ.. Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలం తరహాలో పుష్పలో కూడా అనసూయకు మంచి రోల్ పడితే.. టాలీవుడ్ లో ఆమె వైవిధ్యమైన పాత్రలకు బ్రాండ్ గా మారిపోవడం ఖాయం. 

నటిగా, యాంకర్ గా సమానమైన క్రేజ్ తో రాణించే భామలు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా కాలం క్రితమే మ్యారేజ్ చేసుకున్న అనసూయ.. అటు ఫ్యామిలీకి, ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. 

అనసూయ MAA ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసింది. దురదృష్టవశాత్తూ అనసూయ ఓటమి చెందింది. రాత్రేమో అనసూయ గెలిచిందని.. ఉదయం ఓడిపోయిందని ప్రకటించడం వివాదంగా మారింది. 

click me!