దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది గమనించిన అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను ఇలాంటి విషయాలకు దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకున్నా. కానీ దీనికి మాత్రం స్పందించకుండా ఉండలేకున్నా. నాలుగేళ్ళ క్రితం ఒక ఫెస్టివల్ సందర్భంగా జీ టివిలో జరిగిన షో అది. అందులో మహానటి సావిత్రమ్మకి నివాళిగా ఆ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాను.