`అమర కావ్యం`లో ధనుష్, కృతి సనన్ మొదటిసారి తెరపై రొమాన్స్ చేయగా, వీరితో పాటు ప్రకాష్ రాజ్, తోట రాయ్ చౌదరి, ప్రియాన్షు, రవి కిషన్, చిత్తరంజన్ త్రిపాఠి, జయ భట్టాచార్య, వినీత్ కుమార్ సింగ్, మహమ్మద్ జీషన్ అయ్యుబ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాని రూ.85 కోట్ల బడ్జెట్తో తీశారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మాతలు. దీన్ని కలర్ యెల్లో ప్రొడక్షన్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించారు.