అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, మనీషా కొయిరాలా ఇలా స్టార్ నటీనటులతో చూడాలని ఉంది చిత్రాన్ని కలకత్తా మెయిల్ పేరుతో రీమేక్ చేశారు. ఆ మూవీ హిందీలో డిజాస్టర్ గా నిలిచింది. దీని గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆ చిత్రంతో నాకు 16 పళ్ళు, అశ్విని దత్ గారికి 16 కలిపి మొత్తం 32 పళ్ళు ఊడిపోయాయి అని ఫన్నీగా అన్నారు. ఆ చిత్రంతో భారీ నష్టం వచ్చినట్లు తెలిపారు.