రజనీకాంత్ ఉన్నప్పుడు ఫైట్లు, ఎంట్రీ గట్రా బిల్డప్ లు అవసరం. లేకుంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. దీనితో ఫైట్స్, ఎంట్రీ సీన్ పెట్టాం. ఫలితంగా కథ మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది. విష్ణు విశాల్ సహా చాలా మంది పత్రాలు, మేము చెప్పాలనుకున్న పాయింట్ హైలైట్ కాలేదు అని ఐశ్వర్య రజనీకాంత్ పేర్కొంది. జరిగిన తప్పుల నుంచి భవిష్యత్తులో గుణపాఠాలు నేర్చుకుంటా అని ఐశ్వర్య పేర్కొంది.