దీనితో ఇకపై టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు ఉంటాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. టాలీవుడ్ లో నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా చిత్రం రాంచరణ్ గేమ్ ఛేంజర్. ప్రభుత్వాలు కూడా ఇకపై మిడ్ నైట్ షోలు, బెనిఫిట్ షోల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు.