జబర్దస్త్ అయినా, శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు మంచి క్రేజ్ ఉండేది. ఆ మధ్యన సుధీర్ ఈ రెండు షోలకు గుడ్ బై చెప్పేసి వేరే ఛానల్స్ కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రష్మీ ఒంటరి అయిపోయింది అంటూ హైపర్ ఆది, రాంప్రసాద్ లాంటి వాళ్ళు సెటైర్లు వేస్తూనే ఉన్నారు.