టీవీ నటుడిగా తెరకి పరిచయం అయిన సన్నీ సింగ్ 2013లో `ఆకాష్ వాణి` చిత్రంతో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత `ప్యార్ కా పంచ్నామా2`, `సోనూ కే టీటు కి స్వీటీ`, `జూతా కహిన్ కా`, `ఉడ్తా చమన్`, `జై మమ్మీ డీ` చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం `ఆదిపురుష్`లో లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 11కి విడుదల కానుంది.