పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా ప్రేక్షకులను అలరించారు. తమ నటనతో మెప్పించారని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుంది.