సినిమాల పరంగా కాస్తా వెనకబడి ఉన్నప్రగ్యా జైశ్వాల్ ఇలా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ వనమ నవీన్ గారు, ఎం.డీ, మణిదీప్ గారు, కళ్యాణ్ కుమార్ గోళ్ళ గారు, శ్రీనివాస్ గారు, మరియు సుధాకర్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.