తమిళనాడులో ఒక పోలీస్ అధికారి కుమార్తె తన వెంట పడడం వల్ల ఇదంతా జరిగినట్లు సుమన్ తెలిపారు. చిరంజీవి విషయంలో ప్రచారం లో ఉన్న రూమర్స్ అన్నింటిని కొట్టి పారేశారు. ఆ పోలీస్ అధికారి అప్పటి సీఎం ఎంజీఆర్ కి ఫిర్యాదు చేయడంతో ఇదంతా జరిగింది. ఆ అమ్మాయే తన వెంట పడుతోందని, తన తప్పు ఏమి లేదని చెప్పినా ఎంజీఆర్ వినిపించుకోలేదట.