ఇకనుంచి మన మధ్య ఉండవలసింది కోపరేషన్ కాదు కోఆర్డినేషన్ అంటూ.. స్వప్నని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి అని కొడుక్కి చెప్తుంది రుద్రాణి. మరోవైపు కనకం ఇంటికి వస్తారు రాజ్, సీతారామయ్య దంపతులు. అక్కడ ఉన్న అమ్మలక్కలు దుగ్గిరాల వారి కుటుంబం లో కూడా ఇలాంటి మోసగాళ్లు ఉంటారా అంటూ నిలదీస్తారు. స్వప్నక్క ని మోసం చేసిన అబ్బాయి దుగ్గిరాల వంశస్థుడు కాదు.