ఇక ఈ రోజు చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ‘పొన్నియిన్ సెల్వన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ ఈవెంట్ కు తమిళ స్టార్ హీరోలు ఉలగనాయగన్ కమల్ హాసన్, తలైవా రజినీకాంత్ చీఫ్ గెస్ట్ లుగా హాజరవుతున్నారు. రూ.500 కోట్లతో ప్రముఖ నిర్మాణ లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మించాయి. సెప్టెంబర్ 30న తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.