ఇక ఈ సినిమా 10ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత ఆర్ బాల్కీ, నిర్మాత మరియు దర్శకుడు బోనీ కపూర్, ఖుషీ కపూర్, శ్రేయా ధన్వంతరి, సయామి ఖేర్ లతో పాటు.. మూవీలో నటించిన తారాగణం - నవికా కోటియా, శివాంశ్ కోటియా, దిర్. గౌరీ షిండే, గేయ రచయిత స్వానంద్ కిర్కిరే, రాజీవ్ రవీంద్రనాథన్, సినిమాటోగ్రఫీ లక్ష్మణ్ ఉటేకర్ మరియు గేయ రచయిత-స్క్రీన్ రైటర్ కౌసర్ మునీర్ తదితరులు పాల్గొన్నారు.