విశాఖలో చంద్రబాబు అడ్డుకున్నది ఆ కాలేజీ విద్యార్థులే...ఆధారాలివే..: టిడిపి నాయకులు

First Published Feb 27, 2020, 3:57 PM IST

విశాఖలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రజాచైతన్య యాత్రను అడ్డుకున్నది వైసిపి  నాయకులేనని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికన వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. 

విశాఖలో చంద్రబాబు అడ్డుకున్నది ఆ కాలేజీ విద్యార్థులే...ఆధారాలివే..: టిడిపి నాయకులు
undefined
తమ నాయకుడు చంద్రబాబు ను విశాఖ పర్యటనను వైసిపి ప్రభుత్వమే అడ్డుకుందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికన పలువురు నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
undefined
తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్వీట్... ''వైకాపా నేత మ‌ల్ల విజ‌య‌ప్ర‌సాద్ కాలేజీకి సెల‌విచ్చి చంద్ర‌బాబును అడ్డుకునేందుకు విద్యార్థుల‌ను త‌ర‌లించిన‌ జ‌గ‌న్ గారూ! ఈ పిల్ల‌ల పాలిట మీరు మేన‌మామ కాదు! కంస‌మామ‌!''
undefined
''ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి పర్యటన అడ్డుకోమని పిలుపిచ్చిన వైఎస్ జగన్ గారి పాలన లో విషయం లేదు అని స్వయంగా అవంతి ఒప్పుకున్నారు'' అని పేర్కొన్నారు ''ఉత్తరాంద్ర కి వైఎస్ కుటుంబం చేసింది సూన్యం, చెయ్యబోయేది సూన్యం. ఉన్న కంపెనీలను తరిమేసి, వస్తా అన్న కంపెనీలను వద్దంటూ ఉత్తరాంద్ర యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీసిన జగన్ గారిని అడ్డుకొని అవంతి నిలదీయాలి'' అని అన్నారు.
undefined
''ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి పర్యటన అడ్డుకోమని పిలుపిచ్చిన వైఎస్ జగన్ గారి పాలన లో విషయం లేదు అని స్వయంగా అవంతి ఒప్పుకున్నారు'' అని పేర్కొన్నారు ''ఉత్తరాంద్ర కి వైఎస్ కుటుంబం చేసింది సూన్యం, చెయ్యబోయేది సూన్యం. ఉన్న కంపెనీలను తరిమేసి, వస్తా అన్న కంపెనీలను వద్దంటూ ఉత్తరాంద్ర యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీసిన జగన్ గారిని అడ్డుకొని అవంతి నిలదీయాలి'' అని అన్నారు.
undefined
ట్విట్టర్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్... ''విశాఖలో చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. అడ్డుకున్నోళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులే. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి పోకుండా ఆంక్షలు పెట్టడం దుర్మార్గం. జగన్ ప్రాపకం కోసం మంత్రులే ఈ నీచానికి దిగజారారు. పోలీసు శాఖ వైసీపీ నేతల కనుసన్నల్లో నడవాల్సి రావడం దురదృష్టకరం'' అని ట్వీట్ చేశారు.
undefined
బుద్దా వెంకన్న ట్వీట్... ''వైఎస్ జగన్ "క్లెప్టోమానియా"(Kleptomania) అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఇది లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఉండే అతి ప్రమాదకరమైన జబ్బు. దోపిడీ, దొంగతనం, వెర్రి, మూర్ఖపు పట్టుదల, ఇతరులను కష్టపెట్టి ఆనందపడటం దీని లక్షణాలు'' అని తెలిపారు. ''కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆనందంగా గేమ్స్ ఆడుకోవడం ఈ కోవలోకి వస్తాయి'' అని పేర్కొన్న
undefined
click me!