అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ కూడా ఇండియాలో వికెట్లు రాబట్టగలరు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్లలో ఎవరో ఒకరికే తుది జట్టులో ఎక్కువ అవకాశం దక్కొచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా ఎలాగూ తుది జట్టులో ఉంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్..