తటస్థ వేదికపై ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే మంచిది. సొంత ప్రజలకు, నాయకులకే భద్రత కల్పించలేని దేశంలో టోర్నీలు నిర్వహించడం మూర్ఖత్వమే వుతుంది. పాకిస్తాన్తో ఏ సిరీస్ ఆడకూడదని టీమిండియా సరైన నిర్ణయమే తీసుకుంది. ఎందుకంటే క్రికెట్ కంటే ఆటగాళ్ల భద్రత ముఖ్యం..’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...