ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్ జోన్లో క్వారంటైన్ గడిపిన భారత క్రికెటర్లు, ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్లో లండన్ బయలుదేరి వెళ్లారు. ఈ టూర్కి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన భారత సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్ జోన్లో క్వారంటైన్ గడిపిన భారత క్రికెటర్లు, ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్లో లండన్ బయలుదేరి వెళ్లారు. ఈ టూర్కి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన భారత సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.