హర్మన్ప్రీత్ కౌర్ తో పాటు షఫాలీ వర్మ, స్మృతి మంధానా లు కూడా విదేశీ లీగ్ లు, టీ20లలో మెరుస్తున్నారు. పురుషుల క్రికెట్ లో ఐపీఎల్ లో అనేది భారత జట్టుకు ఒక వరంలా మారింది. దీని కారణంగానే భారత బెంచ్ కూడా బలోపేతమైంది. మహిళల క్రికెట్ లో కూడా వుమెన్స్ ఐపీఎల్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.