ఓ టీవీ ఛానెల్ లో లతీఫ్ మాట్లాడుతూ.. ‘ఏడాది క్రితం పాకిస్థాన్ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు లేరని అనుకునేవాళ్లం. కానీ కొన్ని రోజుల్లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్లు లేరని భారతీయులు చాలా బాధపడతారు..’ అని అన్నాడు.