2022 టీ20 వరల్డ్ కప్లో టీమిండియాతో మ్యాచ్లో ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్, జింబాబ్వేతో మ్యాచ్ని 1 పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే సౌతాఫ్రికా చివరి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతుల్లో ఓడిపోవడంతో లక్కీగా సెమీస్ చేరిన పాకిస్తాన్, న్యూజిలాండ్ని ఓడించి ఫైనల్కి వెళ్లింది..