పురుషుల ఐపీఎల్ విజయవంతం కావడంతో మహిళలకు కూడా ఇలాంటి లీగ్ ను ప్రారంభించాలని బీసీసీఐ మీద ఒత్తిడి పెరుగుతున్నది. దీంతో ఎట్టకేలకు బీసీసీఐ.. వచ్చే ఏడాది దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మహిళలకు ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ నిర్వహిస్తున్నా అది అంతగా విజయవంతం కావడం లేదు.