2015 నుంచి ఐపీఎల్ లో హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. ఒక్క సీజన్ లో కొన్ని మ్యాచ్ లు సరిగ్గా ఆడలేదని, మ్యాచులు గెలిపిండచం లేదని పక్కనబెట్టడంపై అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం గురించి ఇంతవరకు టీమ్ మేనేజ్మెంట్ గానీ, కోచింగ్ గానీ స్పందించింది లేదు.