‘యుజి చాహాల్ టీమిండియాకి టీ20ల్లో కొన్నేళ్లుగా బెస్ట్ స్పిన్నర్గా ఉన్నాడు. రషీద్ ఖాన్ తర్వాత వరల్డ్లో బెస్ట్ స్పిన్నర్ అతనే. ఇండియా తరుపున ఐదుగురు స్పిన్నర్లకి ఛాన్స్ ఇచ్చి, చాహాల్ని పట్టించుకోకపోవడం... దేనికి అర్థం...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...