విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ వంటి సీనియర్ ప్లేయర్లకు కూడా వరుసగా రెస్ట్ ఇస్తున్నారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పేరుతో సగం మ్యాచులకు దూరం పెడుతున్నారు. రెండు, మూడు మ్యాచులు ఆడగానే అలిసిపోయే ప్లేయర్ల, రెండు నెలల పాటు ఐపీఎల్ ఎలా ఆడుతున్నారు...