అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్, రంజీల్లో, ఇండియా A తరుపున ఎన్నో ఏళ్లుగా నిలకడైన ప్రదర్శన ఇస్తున్నారు. ఈ ఇద్దరూ కొన్నేళ్లుగా టెస్టు టీమ్లో చోటు కోసం సెలక్టర్ల తలుపులు కొడుతున్నారు.. కానీ కేవలం వాళ్లిద్దరూ ఐపీఎల్ ఆడడం లేదనే ఉద్దేశంతోనే పట్టించుకోవడం మానేశారా?