ఐపీఎల్లో బాగా ఆడారనే కారణంగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లను టెస్టు టీమ్కి ఎంపిక చేసిన సెలక్టర్లు, సర్ఫరాజ్ ఖాన్కి మరోసారి మొండిచేయి చూపించారు... దీంతో రంజీ ట్రోఫీని ఆపేయాలంటూ బీసీసీఐపై ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..