టీమిండియాతో మ్యాచ్లో ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 1 పరుగు తేడాతో ఓడింది. అయితే ఆ తర్వాత నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లపై గెలిచిన పాక్... నెదర్లాండ్స్ చేతుల్లో సౌతాఫ్రికా ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ కారణంగా లక్కీగా సెమీస్ చేరింది...