జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. సూర్య మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే టీమిండియా స్కోరు, మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేది...