అయితే టోర్నీలో 296 పరుగులు చేసినప్పటికీ, స్లోగా ఆడాడనే ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది విరాట్ కోహ్లీ. కారణం రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ కావడమే. తమ ఫెవరెట్ క్రికెటర్ ఒక్కడే ట్రోల్స్ ఎదుర్కోవడం ఇష్టం లేక, విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు చాలామంది హిట్ మ్యాన్ ఫ్యాన్స్...