అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 146 మ్యాచులు ఆడిన విక్రమ్ రాథోడ్ 33 సెంచరీలతో 11,473 పరుగులు చేసి... దేశవాళీ క్రికెట్లో సూపర్ సక్సెస్ అయ్యాడు... విక్రమ్ రాథోడ్కి విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలతో మంచి అనుబంధం కూడా ఉంది. దీంతో విక్రమ్, భారత జట్టు తర్వాతి హెడ్ కోచ్గా రావడం ఖాయమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.