దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ, సిక్కిం, త్రిపుర జట్ల తరుపున మ్యాచులు ఆడిన మిలింద్ కుమార్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్డేవిల్స్ తరుపున ఆడాడు. ఢిల్లీ జట్టుకి వైస్ కెప్టెన్గా వ్యవహరించిన మిలింద్ కుమార్, ఇంగ్లాండ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో 85 బంతుల్లో 78 పరుగులు చేసి అందరిదృష్టినీ ఆకర్షించాడు...