2013, నవంబర్ 2న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ సాధించాడు రోహిత్ శర్మ. అప్పటికే టీమిండియా తరుపున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో డబుల్ సెంచరీ బాదేశారు. ఈ మ్యాచ్లో ఏకంగా 16 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, ఒకే మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు..