దినేశ్ కార్తీక్ 77, వసీం జాఫర్ 62, రాహుల్ ద్రావిడ్ 37, సచిన్ టెండూల్కర్ 91, సౌరవ్ గంగూలీ 79, వీవీఎస్ లక్ష్మణ్ 54 పరుగులు చేయగా అనిల్ కుంబ్లే 30 పరుగులు చేయడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 481 పరుగుల భారీ స్కోరు చేసింది. ధోనీ 5 పరుగులు చేయగా జహీర్ ఖాన్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు..