ఈ అరుదైన డిస్మిస్సల్ ఇప్పటివరకు వన్డేల్లో 164 మంది ఆటగాళ్లకు కలిగింది. భారత ఆటగాళ్లలో 12 మంది డైమండ్ డక్కు గురయ్యారు. వీరిలో విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్ (రెండుసార్లు), రోజర్ బిన్నీ, హర్భజన్ సింగ్, అబే కురువిళ్ల, ఎంఎస్కే ప్రసాద్, వేంకటపతి రాజు, చేతన్ శర్మ, నవజోత్ సింగ్ సిద్దూ, శ్రీశాంత్, జవగల్ శ్రీనాథ్ వంటి ప్రముఖులు ఉన్నారు.