అంతర్జాతీయ క్రికెట్ లో బీసీసీఐ రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. అలాంటిది ప్రపంచంలో అత్యంత సంపన్న బోర్డు మద్దతు లేకున్నా మేము చాలాకాలంగా మనుగడ సాగిస్తున్నాం. పాకిస్తాన్ అంతర్గత ఆర్థిక వ్యవస్థ అత్యున్నత ప్రమాణాలను చూసింది...’ అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. 2013 తర్వాత భారత్ - పాక్ లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడలేదు. ఇరు దేశాలు కలిసి ఐసీసీ, ఆసియా కప్ లో ఆడటమే కొనసాగుతోంది.