ముగ్గురు ప్లేయర్లు ఇలా అర్ధాంతరంగా స్వదేశానికి బయలుదేరి వెళ్లడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, భారత్లో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఆడడానికి ఇక్కడికి వచ్చిన ఆసీస్ ప్లేయర్లు ఆందోళన చెందుతున్నారని, తిరిగి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి.
ముగ్గురు ప్లేయర్లు ఇలా అర్ధాంతరంగా స్వదేశానికి బయలుదేరి వెళ్లడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, భారత్లో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఆడడానికి ఇక్కడికి వచ్చిన ఆసీస్ ప్లేయర్లు ఆందోళన చెందుతున్నారని, తిరిగి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి.