అవన్నీ తప్పుడు వార్తలు, ఆడేందుకు వచ్చాం... ఐపీఎల్ ముగిసేవరకూ ఇక్కడే ఉంటాం...
First Published Apr 27, 2021, 8:41 PM ISTఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమైన తర్వాత కొందరు ఫారిన్ క్రికెటర్లు, బయో బబుల్ సెక్యూలర్ జోన్లో ఉండడం ఇష్టం లేక ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉండలేక ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్, ఆండ్రూ టై వంటి ప్లేయర్లు కూడా స్వదేశానికి పయనమయ్యారు.