వసీం జాఫర్ తన మెసేజ్ ద్వారా కెఎల్ రాహుల్, శుబ్మన్ గిల్లతో ఓపెనింగ్ చేయించాలని, వన్డౌన్లో ఛతేశ్వర్ పూజారా, టూడౌన్లో రోహిత్ శర్మను ఆడించాలని సూచించాడు.
వసీం జాఫర్ తన మెసేజ్ ద్వారా కెఎల్ రాహుల్, శుబ్మన్ గిల్లతో ఓపెనింగ్ చేయించాలని, వన్డౌన్లో ఛతేశ్వర్ పూజారా, టూడౌన్లో రోహిత్ శర్మను ఆడించాలని సూచించాడు.