112- 2002లో న్యూజిలాండ్ టూర్లో జరిగిన ఆరో వన్డేలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన పరుగులు...మిగిలిన ప్లేయర్లు అంతా విఫలమైనప్పుడు సెహ్వాగ్ 112 పరుగులు చేయడంతో భారత జట్టు 1 వికెట్ తేడాతో గెలిచింది.
083- 2008లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సెహ్వాగ్ చేసిన 83 పరుగులు అని కూడా డీకోడ్ చేసే పనిలో పడ్డారు అభిమానులు...