ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో శ్రీధరన్ శరత్ (సౌత్ జోన్), సుబ్రతో బెనర్జీ (సెంటర్ జోన్), సలిల్ అంకోలా (వెస్ట్ జోన్) లతో పాటు తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా శివ సుందర్ దాస్ ఉన్నాడు. చేతన్ శర్మ నార్త్ జోన్ నుంచి ప్రాతినిథ్యం వహించేవాడు. ఇప్పుడు బీసీసీఐ ఇదే పోస్టును భర్తీ చేయనుంది.