బ్యాటింగ్కి అత్యంత కఠినంగా మారిన పిచ్పై విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా శిఖర్ ధావన్ 31, రవీంద్ర జడేజా 33 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 9, సురేష్ రైనా 1, దినేశ్ కార్తీక్ 6 పరుగులు చేయగా మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ అయ్యాడు...