తన బెస్ట్ ఐపీఎల్ టీమ్ను ప్రకటించిన వీరేంద్ర సెహ్వాగ్.. కెప్టెన్గా కోహ్లీ, రోహిత్ శర్మకి నో ప్లేస్...
First Published Nov 14, 2020, 3:49 PM ISTమాజీ క్రికెట్ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి తన బెస్ట్ ఐపీఎల్ టీమ్ను ప్రకటించాడు. విరాట్ కోహ్లీని కెప్టెన్గా ఎంచుకున్న వీరేంద్ర సెహ్వాగ్, రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు జట్టులో స్థానం కూడా ఇవ్వకపోవడం విశేషం. వీరూ ఎంచుకున్న ప్లేయర్లు వీరే...