కానీ బంగర్-డుప్లెసిస్ అలా కాదు. ఈ సీజన్ లో అనూజ్ రావత్, రజత్ పాటిదార్ ను తప్పితే పెద్దగా ఆటగాళ్ల ను మార్చినట్టు కనిపించలేదు. సరిగా ఆడలేదనే కారణంతో కూడా ఆటగాళ్లను పక్కనబెట్టలేదు. అందుకే ఆ జట్టు నిలకడగా రాణిస్తున్నది..’అని క్రిక్ బజ్ తో చిట్ చాట్ సందర్భంగా వీరూ వ్యాఖ్యానించాడు.