మరి కోహ్లీ దేనిగురించి ఈ స్టోరీస్ షేర్ చేశాడనేది అంతుచిక్కకుండా ఉంది. అయితే దీనికి గల కారణాలు ఏంటో కోహ్లీకే తెలియాలి. బంగ్లాదేశ్ తో వన్డే, టెస్టు సిరీస్ లో పాల్గొన్న కోహ్లీ.. తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్ కు దూరంగా ఉన్నాడు. కానీ అతడు ఈనెల 10 నుంచి లంకతో మొదలుకాబోయే వన్డే సిరీస్ కు మాత్రం అందుబాటులో ఉంటాడు.