ఆ ఇద్దరిపై లంక సిరీస్ ఎఫెక్ట్... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ర్యాంకింగ్స్లో...
First Published Jul 17, 2021, 5:11 PM ISTభారత జట్టు ఒకే సమయంలో రెండు విభిన్నమైన టూర్లలో, రెండు విభిన్న ప్రత్యర్థులతో సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. లంక సిరీస్లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వన్డే సిరీస్, జూలై 18న ప్రారంభం కానుంది. అయితే ఈ ఎఫెక్ట్ ఇంగ్లాండ్లో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై పడనుంది...