ఆసియా కప్లో సెంచరీలు చేసిన భారత కెప్లెన్లు సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. సౌరవ్ గంగూలీ, 2000 ఆసియా కప్లో బంగ్లాదేశ్పై 135 పరుగులు చేస్తే, 2014లో అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 136 పరుగులు చేసి... అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా ఉన్నాడు. ఈ రికార్డును అధిగమించాలంటే రోహిత్ శర్మ ఏదైనా మ్యాచ్లో 137 పరుగులు చేయాల్సి ఉంటుంది..