దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఐసీసీ నుంచి ‘క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు అందుకున్నాడు. బ్యాటర్గా సచిన్ టెండూల్కర్ రికార్డులనే టార్గెట్ చేస్తూ సాగుతున్న విరాట్ కోహ్లీ, టీమ్లో ప్లేస్ పోతుందని భయపడ్డాడా?