అప్పుడే రోహిత్ శర్మ తనకు పోటీ వస్తాడని కనిపెట్టిన విరాట్ కోహ్లీ... ఎమ్మెస్ ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడే...
First Published Dec 9, 2021, 4:33 PM ISTఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టులో జరుగుతున్న పరిమాణాలు, ఫ్యాన్స్ను కలవరపెడుతున్నాయి. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా తప్పుకోగా, వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ బలవంతంగా తప్పించిందనే వార్తలు, సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి...